నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రేవంత్ కోసం సుప్రీం లాయర్లు
Published on Wed, 06/10/2015 - 11:19
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది రేవంత్ తరపున వాదనలు వినిపిస్తున్నారు. రేవత్ రెడ్డి బెయిల్ పిటిలషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. కుమార్తె నిశ్చితార్థానికి రెండు రోజులు బెయిల్ కావాలని రేవంత్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. మేం కూడా నాగరిక ప్రపంచంలో ఉన్నామని, ఈ సాయంత్రం వెళ్లి..రేపు సాయంత్రం వస్తే మాకు అభ్యంతరం లేదని పబ్లికి ప్రాసిక్యూటర్ అన్నారు. ఒకరోజుకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఎవరితోనూ భేటీకాకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విన్నవించారు. రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేక కస్టడీ కొనసాగుతుందా అనే విషయం మరికాసేపట్లో తెలియనుంది.
#
Tags