వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సర్వే ఎఫెక్ట్: ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Published on Tue, 08/19/2014 - 18:41
కరీంనగర్: తెలంగాణలో నిర్వహించిన సమగ్ర సర్వేలో తన పేరు నమోదు చేసుకోలేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది.
సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లు తన పేరు నమోదు చేసుకోలేదని ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసినట్టు అధికారులు తెలిపారు.
#
Tags