నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
27 నుంచి చిరుధాన్యాల ప్రదర్శన
Published on Wed, 02/25/2015 - 01:21
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు ‘తెలంగాణ చిరుధాన్యాల ప్రదర్శన-2015’ నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ కమిషనర్ ప్రియదర్శిని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ప్రత్యేకాధికారి ప్రవీణ్రావులు వెల్లడించారు.
మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. జొన్న, రాగి, సజ్జ, కొర్ర, వరిగ, సామ తదితర చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని ఇందులో వివరిస్తారని చెప్పారు.
#
Tags