వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేడు తెలంగాణ, ఏపీ స్పీకర్ల భేటీ
Published on Wed, 03/04/2015 - 01:16
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ఒకే రోజు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల స్పీకర్లు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. బుధవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగే వీలుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, ఇరు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకే రోజు (ఈ నెల 7 నుంచి) మొదలు కావడం ఇదే ప్రథమం కావడంతో ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో సమావేశాలను ముగించేందుకు తెలంగాణ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కలసి చర్చించాలని నిర్ణయించారు. వీరితో పాటు రెండు శాసన మండళ్ల చైర్మన్లు భేటీకి హాజరు కానున్నారు.
#
Tags