రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణ జెన్కో చైర్మన్గా ఎస్కే జోషి
Published on Thu, 05/22/2014 - 03:00
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జెన్కో చైర్మన్గా సుశీల్ కుమార్ ఎస్కే జోషి ఎంపికయ్యారు. తెలంగాణ జెన్కో పాలకమండలి బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేకంగా జెన్కోను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏర్పడిన మొదటి కంపెనీ ఇదే కావడం గమనార్హం. తెలంగాణ జెన్కోలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (అదనపు బాధ్యతలు)గా ఉన్న ఎస్కే జోషితో పాటు ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి మునీంద్ర, బలరాం, సత్యమూర్తి డెరైక్టర్లుగా ఉన్నారు. హైదరాబాద్లోని విద్యుత్ సౌధలో బుధవారం సమావేశమైన డెరైక్టర్లు జోషిని చైర్మన్గా ఎన్నుకున్నారు. అదేవిధంగా తెలంగాణ జెన్కోలో 11 మందికి షేర్లను జారీ చేశారు.
#
Tags