వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణ సెట్స్ కన్వీనర్ల నియామకం
Published on Wed, 02/04/2015 - 21:33
హైదరాబాద్: తెలంగాణ సెట్స్కు రాష్ట్ర ప్రభుత్వం కన్వీనర్లను నియమించింది. ఎంసెట్ కన్వీనర్గా ఎన్వి రమణారావు (జేఎన్టీయూహెచ్), లాసెట్, పీజీ లాసెట్ కన్వీనర్గా ఎంవీ రంగారావు (కేయూ), ఈసెట్ కన్వీనర్గా ఎం.యాదయ్య (జేఎన్టీయూహెచ్), ఐసెట్ కన్వీనర్గా కె.ఓంప్రకాశ్ (కేయూ), ఎడ్సెట్ కన్వీనర్గా ప్రసాద్ (ఓయూ), పీఈసెట్ కన్వీనర్గా జె.ప్రభాకర్రావు (ఓయూ), పీజీ ఈ సెట్ కన్వీనర్గా వేణుగోపాల్రెడ్డి (ఓయూ) నియమితులయ్యారు.
#
Tags