రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాష్ట్రపతిని కలిసిన గవర్నర్ తమిళిసై
Published on Tue, 09/24/2019 - 04:35
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ గవర్నర్గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆమె మొదటిసారిగా రాష్ట్రపతితో భేటీ అయ్యారు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తమిళిసైకి రాష్ట్రపతి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిసింది. మంగళవారం ఆమె కేం ద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని సమాచారం. అనంతరం బుధవారం జరిగే అన్ని రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకు ఆమె హరియాణాలోని కురుక్షేత్ర వెళ్లనున్నట్లు తెలిసింది.
#
Tags