వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'రైతుల కోసం ఫాబ్లెట్ టెక్నాలజీ'
Published on Thu, 07/02/2015 - 19:03
హైదరాబాద్: రైతుల కోసం ఇక్రిసాట్తో కలిసి ఫాబ్లెట్ టెక్నాలజీ అందించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఈ ఫాబ్లెట్లో ఉంటుందని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే 'మీ సేవ' సర్వీసుల కోసం మొబైల్ ఆప్లికేషన్ రూపొందించినట్టు ఆయన చెప్పారు.
అదేవిధంగా హైదరాబాద్లో సెప్టెంబర్ 18 నుంచి 21 వరకు ఇండియన్ గాడ్జెట్ షోలో 300 కంపెనీలు పాల్గొంటాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
#
Tags