టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రభుత్వ వికృతరూపం బయటపడుతోంది
Published on Fri, 03/10/2017 - 03:10
తెలంగాణ జేఏసీ
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ నిరసన ర్యాలీ నుంచి ప్రభుత్వ వికృతరూపం క్రమంగా బయటపడుతోందని టీజేఏసీ గురువారం విమర్శించింది. ర్యాలీని అడ్డు కోవాలని చేసిన ప్రయత్నంలో ప్రభుత్వం దెబ్బతిన్నదని, దాంతో జేఏసీలోని కొందరు కార్యకర్తలకు మంత్రులే ఫోన్లు చేసి ప్రలోభపెట్టారంది. ప్రజాస్వామిక విలువలపట్ల గౌరవం లేకుండా, పార్టీలు, ఉద్యమ నాయకులను కొనుక్కోవడం ద్వారా బలోపేతం కావాలని ప్రయత్నించే పాలకులు ఎంతకైనా దిగజారుతారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని విమర్శించింది.
#
Tags