కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
తెలంగాణ న్యాయవాదుల ఆందోళన
Published on Mon, 06/06/2016 - 13:04
హైదరాబాద్ : తెలంగాణవ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. సీమాంధ్రకి చెందిన న్యాయమూర్తులు ఆప్షన్ విధానం ద్వారా తెలంగాణలో పని చేయడాన్ని నిరసిస్తూ వాళ్లు నిరసన తెలుపుతున్నారు. ఆప్షన్ విధానాన్ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఏర్పాటు చేసుకొని ఆంధ్ర న్యాయమూర్తులు అక్కడికి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
42 మంది ఆంధ్ర న్యాయమూర్తులని తెలంగాణలో నియమించాలన్న కుట్రలను మానుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. రంగారెడ్డి కోర్ట్ల సముదాయం ఎదుట విధులను బహిష్కరించిన న్యాయవాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
#
Tags