ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కార్మిక సంఘాలతో చర్చించండి: సీఎం కేసీఆర్
Published on Sun, 05/10/2015 - 17:55
హైదరాబాద్: .ఆర్టీసీ కార్మిక సంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం చర్చించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ తో మంత్రులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రులు నాయిని నరసింహారెడ్డి, ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. తొలుత ఉపసంఘ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేసీఆర్.. కార్మిక సంఘాలతో వెంటనే చర్చలు జరిపి సమంజసమైన ప్రతిపాదనలని ఇవ్వాలని కోరారు.
తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీకి నాయిని నేతృత్వం వహించనున్నారు. ఇందులో ఈటెల, మహేందర్ రెడ్డిలు సభ్యులుగా ఉండనున్నారు. ఆర్టీసీ సమ్మె, ప్రత్యమ్నాయ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో కూడా సీఎం చర్చించారు. ఒకవేళ చర్చలు విఫలమైతే తదుపరి చర్యలపై ఏమిటనేది ప్రధానంగా అధికారులతో చర్చించారు.
#
Tags