అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
తూకాల్లో మోసాలు : వ్యాపారి అరెస్టు
Published on Tue, 11/24/2015 - 12:14
దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలో పత్తి రైతులను మోసగిస్తున్న ఓ వ్యాపారిని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. పత్తి బ్రోకర్ మల్లేశ్ మంగళవారం నంబాల గ్రామంలో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తూకం వేసిన ప్రతిసారి నాలుగు కిలోల మేర తక్కువగా చూపిస్తూ మోసం చేస్తున్నాడు. ఆ విషయాన్ని గమనించిన రైతులు మల్లేశ్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
#
Tags