నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పండక్కి ఊరెళ్లడంతో..సొత్తు చోరీ
Published on Sun, 01/17/2016 - 18:49
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో ఓ ఇంటిలో దొంగలు చోరికి పాల్పడ్డారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీకు చెందిన గుర్రం కార్తీక్ సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి గురువారం సాయంత్రం ఊరెళ్లారు.
ఆదివారం తిరిగి రాగా ఇంటిలోని వస్తువులు చిందరబందరంగా పడి ఉన్నాయి. చోరీ విషయాన్ని గుర్తించిన బాధితుడు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.59వేల నగదు చోరీకి గురైనట్టు బాధితుడు ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
#
Tags