ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు
Published on Wed, 05/16/2018 - 11:52
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మ నిచ్చింది. మహారాష్ట్రలోని కిన్వాట్ ఆసీఫ్ తన భార్య అంజూమ్ను పురిటినొప్పులు రావడం తో సోమవారం రిమ్స్కు తీసుకొచ్చాడు. అయి తే ఆమెకు ఇంకా 9 నెలలు కూడా నిండకపోవడంతో వైద్యులు రిమ్స్లో అడ్మిట్ చేసుకున్నారు. అయితే మంగళవారం తీవ్ర నొప్పులు రావడంతో ఆపరేషన్ చేసి కాన్పు చేశారు. దీం తో ఆమెకు ఇద్దరు పాపలు, ఒక బాబు పు ట్టారు. మొదటి కాన్పు, అదీ కూడా 8 నెలలకే ప్రసూతి అయినప్పటికీ పుట్టిన శిశువులు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇందులో ఒకరు 1.5 కేజీ, మరొకరు 1.25 కేజీ, బాబు1.3 కేజీలు ఉన్న ట్లు చిల్డ్రన్స్ డాక్టర్ సూర్యకాంత్ తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉందన్నారు.
#
Tags