దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్కూల్ ఆటో బోల్తా.. చిన్నారి మృతి
Published on Wed, 01/20/2016 - 19:52
మునగాల(నల్లగొండ): స్కూలు పిల్లలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నారులు ఆటోలో మునగాల పాఠశాలకు వెళ్లి వస్తూ ఉంటారు.
ఈ క్రమంలో బుధవారం తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో గ్రామ శివారులోకి రాగానే ఆటో ముందు టైరు పేలిపోయింది. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలోఅశ్విని అనే రెండో తరగతి విద్యార్థిని మృతిచెందగా, మరో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
#
Tags