అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చెట్టుపైనుంచి పడి గీత కార్మికుని మృతి
Published on Sun, 09/13/2015 - 12:16
వలిగొండ (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా వలిగొండ మండలం రెడ్లేపాక గ్రామానికి చెందిన గీత కార్మికుడు కల్లు కోసం తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారి పడి మృతిచెందాడు. రెడ్లరేపాక గ్రామానికి చెందిన జవ్వగారి మైసయ్య(53) ఆదివారం ఉదయం తాటి చెట్టు ఎక్కాడు. కల్లు తీస్తుండగా పట్టుతప్పి పడిపోయి మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
#
Tags