విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఔటర్పై నిలిచిన ట్రావెల్స్ బస్సు
Published on Sun, 03/01/2015 - 23:52
మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా): మరో ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను నానా యాతనకు గురిచేసింది. హైదరాబాద్ నుంచి 45 మంది ప్రయాణికులతో ఆదివారం రాత్రి చెన్నైకు బయల్దేరిన కేశినేని ట్రావెల్స్ బస్సు ఔటర్ రింగ్ రోడ్డుపై నిలిచిపోయింది. ఏసీలో సమస్య తలెత్తడంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి మెకానిక్కు కబురు పెట్టాడు. సమస్య సరిచేసిన తర్వాత బస్సు బయల్దేరుతుందని సమాచారం. అయితే, 8.45 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకూ ప్రయాణికులు ఔటర్పై పడిగాపులు కాయాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు.
#
Tags