వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేటీఆర్ పర్యటనలో అపశృతి.. టీఆర్ఎస్ నేతకు గాయాలు
Published on Fri, 01/05/2018 - 16:07
సాక్షి, హైదరాబాద్ : ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ పర్యటనలో అపశృతి దొర్లింది. ఎల్బీనగర్ నియోజకర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ ముద్దగోని రామ్మోహన్ గౌడ్ స్వల్పంగా గాయలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే నగరంలోని ఎల్బీ నగర్ నియోజకవర్గం వనస్థలిపురం, బీఎన్రెడ్డి ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ శుక్రవారం పర్యటించారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలతో పెద్ద ర్యాలీ జరిగింది.
పర్యటనలో కేటీఆర్ కాన్వాయ్ ముందుకు వెళ్తుండగా స్వల్ప ప్రమాదం జరిగింది. ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ప్రయాణిస్తున్న వాహనం, ముందు ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామ్మోహన్ గౌడ్ చేతికి స్వల్పగాయం తగిలి రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిపోయాయి.
#
Tags