ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోం
Published on Sun, 01/26/2020 - 19:03
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ సౌందరరాజన్ తమిళిసై ఆదివారం రాజ్భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆనవాయితీగా జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, టీఆర్ఎస్ నాయకులు కేకే, నామా, సంతోష్ రావు, నాయిని నర్సింహారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు. నాయకులు, అధికారులు, ప్రముఖులతో ఈ కార్యక్రమం వైభవంగా సాగుతోంది.
#
Tags