నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : ఇద్దరు మృతి
Published on Thu, 10/05/2017 - 07:23
జనగామ :
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్లు శివారులో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీలు ఢీకొన్నాయి. హన్మకొండ నుండి హైదరాబాద్ వైపుకు వెళ్తున్న వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, హైదరాబాద్ నుండి హన్మకొండకు వస్తున్న లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్తో పాటు మహిళా ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ను అర్.ఎల్.రెడ్డిగా గుర్తించారు. గాయాలపాలైన పలువురిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఉదయం 4 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది.
#
Tags