వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెండు నెలల చిన్నారి కిడ్నాప్
Published on Sat, 02/07/2015 - 22:03
సికింద్రాబాద్: జూబ్లీ బస్టాండ్లో శనివారం రాత్రి రెండు నెలల బాబు అపహరణకు గురయ్యాడు. కరీంనగర్ పట్టణానికి చెందిన బుర్రా రజిత(26) తన ముగ్గురు పిల్లలు, తల్లి విజయతో కలసి యాదగిరి గుట్టకు వెళ్లింది. కరీంనగర్కు తిరిగి వెళ్తుండగా జూబ్లీ బస్టాండ్లో చిన్నారిని పక్కనే ఉన్న ఓ మహిళకు ఇచ్చి బాత్రూంకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ఆ మహిళ చిన్నారితో పరారైంది. చిన్నారి కోసం చుట్టుపక్కల గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
#
Tags