ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఆదిలాబాద్ జిల్లాలో ప్రబలిన విషజ్వరాలు
Published on Sat, 08/23/2014 - 09:40
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, చికున్గున్యా... జ్వరాలతో జనం విలవిలలాడిపోతున్నారు. దాంతో ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రికి రోగులు తరలి వెళ్తున్నారు. దాదాపు 50 మంది రోగులు రిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే అదే జిల్లాలోని డిలావర్పూర్లోని గ్రామస్తులు పూర్తిగా మంచం పట్టారు.
అలాగే చెన్నూరు మండలం కొమ్మెరలోని దాదాపు 100 మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. అయితే వారు ఆసుపత్రులకు వెళ్ల లేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం కానీ వైద్యాధికారులు కానీ పట్టించుకోవడం లేదని వారు తీవ్ర వేదన చెందుతున్నారు.
#
Tags