వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘నోటిఫికేషన్ వరకు ఓటరు నమోదు ప్రక్రియ’
Published on Tue, 06/05/2018 - 02:55
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. జూలైలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల నమోదుపై స్పష్టతనిచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే ఓటర్ల నమోదు, బదిలీ ప్రక్రియ జరుగుతుందని పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ ఏడాది మార్చి 25న తుది ఓటర్ల జాబితాను రూపొందించింది. ఈ జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీల వారీగా, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఓటర్ల జాబితాలో మార్పులకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది.
#
Tags