ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వాచ్మెన్ అనుమానాస్పద మృతి
Published on Fri, 07/03/2015 - 16:09
తిర్యాని (ఆదిలాబాద్ జిల్లా) : వాచ్మెన్గా పని చేసే ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం కేంద్రంలోని జిన్నేదరి ఆశ్రమ పాఠశాలలో జరిగింది. వివరాల ప్రకారం.. పాఠశాలలో కొచ్చిరావు(45) అనే వ్యక్తి వాచ్మెన్గా పని చేస్తున్నాడు.
కాగా శుక్రవారం పాఠశాల సమీపంలోని వాగు వద్దకు కాలకృత్యాలకు వెళ్లి వచ్చిన అతను కుప్పకూలిపోయినట్లు విద్యార్థులు చెప్పారు. అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బంధువులకు సమాచారం అందించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది.
#
Tags