సింగరేణిపై కుట్ర..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పుష్కర ఘాట్లలో నీటి ఉధృతి
Published on Mon, 07/20/2015 - 10:19
కరీంనగర్(రామగుండం): కరీంనగర్ జిల్లాలోని పుష్కర ఘాట్లకు నీటి ఉధృతి పెరిగింది. సోమవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో పలు పుష్కర ఘాట్లలో ప్రవాహ వేగం పెరిగింది.మర్ముల్, మంథని, రామగుండం, గొలివాడ, గోదావరిఖని పుష్కర ఘాట్లలో నీటి ఉధృతి పెరిగింది. దీంతో భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.
#
Tags