అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'మేము ఏ చట్టాన్ని ఉల్లంఘించడం లేదు'
Published on Tue, 01/06/2015 - 12:24
న్యూఢిల్లీ: చట్ట ప్రకారం తెలంగాణ రాష్ట్రమే ఎంసెట్ నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. మంగళవారం విద్యాశాఖ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు న్యూఢిల్లీ వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తాము ఏ చట్టాన్ని ఉల్లంఘించడం లేదని వెల్లడించారు.
ఎంసెట్ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాలలో ఎంసెట్ పరీక్ష నిర్వహణపై సందిగ్థత నెలకొంది. ఈ అంశం గవర్నర్ వద్దకు చేరింది. ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమక్షంలో చర్చలు జరిపిన సమస్య ఓ కొలిక్కి రాలేదు. దాంతో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ అంశాన్ని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకువెళ్లారు.
#
Tags