Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇల్లు మారలేదని ఇల్లాలు ఆత్మహత్య
Published on Tue, 09/29/2015 - 17:08
చిక్కడపల్లి (హైదరాబాద్) : ఇల్లు మారదామంటే భర్త ఒప్పుకోలేదనే మనస్తాపంతో నాలుగు నెలల పసిపాపతో సహా ఓ ఇల్లాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముషీరాబాద్లో మంగళవారం జరిగింది. ముషీరాబాద్లో నివాసం ఉంటున్న సాయికుమార్ భార్య శ్వేత(26) పుట్టింటి నుంచి సోమవారమే భర్త వద్దకు వచ్చింది. ప్రస్తుతం అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉంటే ఒంటరిగా అనిపిస్తుందని వేరే ఇల్లు మారదామని భర్తను అడిగింది.
అయితే అందుకు భర్త ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె నాలుగు నెలల పసిపాప ఐశ్వర్యపైనా, తనపైనా కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. సంఘటనా స్థలంలోనే తల్లీబిడ్డా చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags