రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యువతి అదృశ్యం
Published on Mon, 05/11/2015 - 20:30
రంగారెడ్డి: బ్యూటీపార్లర్కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటాపూర్లో చోటుచేసుకుంది. ఎస్సై రవీంద్రనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన డివిటి యాదయ్య కూతురు శ్రీలత(18) ఈనెల 7వ తేదీన బ్యూటీపార్లర్కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరివెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబీకులు ఆమె కోసం బంధువులు, స్నేహితుల వద్ద వెదికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సోమవారం మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
#
Tags