నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మెదక్ జిల్లాలో విషాదం
Published on Tue, 11/14/2017 - 12:51
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో రామాయంపేట్ మండలం విషాదం చోటు చేసుకుంది. కాట్రీయల్ గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళా రైతులు మృతి చెందారు. మహిళా రైతుల పొలానికి వెళ్లినపుడు ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది.
అదే విధంగా వరంగల్ అర్బన్ జిల్లా కొత్తపేటలో రాసమల్ల రాజేందర్(45) అనే రైతు పంట చేను వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags