ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పనికి వెళ్లమన్నందుకు..
Published on Sat, 04/02/2016 - 13:35
గోపాల్ పేట్: పనికి వెళ్లమని చెప్పిన తల్లిని కన్నకొడుకే కడతేర్చిన ఘటన మహబూబ్నగర్ జిల్లా గోపాల్పేట్లో శనివారం వెలుగుచూసింది. మండల కేంద్రానికి చెందిన జంగిడి అక్కమ్మ పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఆరోగ్యం బాగలేకపోవడంతో.. కొడుకు శేఖర్ను పశువుల వద్దకు వెళ్లమని బతిలాడింది. దీనికి కోపోద్రిక్తుడైన అతను తల్లిని ఛాతిపై బలంగా తన్నడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు శేఖర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
#
Tags