వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏజెంట్ నాలుకను కత్తిరించేశారు..
Published on Mon, 10/12/2015 - 18:24
ప్రతాప్గఢ్: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. గత శుక్రవారం జరిగిన పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రోజు ఎన్నికల ఏజెంట్ నాలుకను కత్తిరించారు. ఈ ఘటనపై పోలీసులు 11 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
రాణీగంజ్ ప్రాంతంలోని ప్రజాపతి పోలింగ్ బూత్లో స్థానిక సంస్థ మాజీ అధ్యక్షుడు రమాకాంత్ తన కుమారులతో కలసి రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఎన్నికల ఏజెంట్గా ఉన్న ముస్తక్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో రమాకాంత్, ఆయన కొడుకులు.. ముస్తక్ నాలుకను కత్తిరించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఉమర్ ఫిర్యాదు మేరకు రమాకాంత్, ఆయన కొడుకులు దినకర్, దుర్గేష్, వినోద్, ఆదర్శ్, బబ్లూతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
#
Tags