వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తమ్ముడి ప్రాణం తీసిన అన్నయ్య సరదా
Published on Tue, 07/29/2014 - 13:04
ఫిరోజాబాద్: అన్నయ్య సరదా తమ్ముడి ప్రాణం తీసింది. సోదరుడి చేతిలోని తుపాకీ ప్రమాదవశాత్తు పేలి 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ నగరంలో సోమవారం చోటుచేసుకుంది. రామ్గఢ్ ప్రాంతంలోని రాపూరాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మూడో తరగతి చదువుతున్న పంకజ్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. లోడ్ చేసివున్న తుపాకీని పంకజ్ సోదరుడు యశ్వంత్ సింగ్ సరదా పేల్చినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. బుల్లెట్ ఛాతిలో దిగడంతో పంకజ్ అక్కడిక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. తుపాకీ అక్రమమైందని చెప్పారు. యశ్వంత్ సింగ్ పై 304 కింద కేసు నమోదు చేశారు.
#
Tags