ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇద్దరు చిన్నారులను బావిలో పారేసిన తండ్రి
Published on Tue, 12/10/2013 - 19:58
ప్రకాశం: జిల్లాలోని పొదిలి మండలం కంబాలపాడులో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. పోషణ చూడాల్సిన కన్నతండ్రే తన ఇద్దరు చిన్నారులపాలిట కాలయముడైయ్యాడు. ఆ పిల్లలిద్దరినీ బావిలో పడేసిన ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనలో ఆ ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
భార్యభర్తలు గొడవల కారణంగానే తన పిల్లలను చంపినట్టు తెలుస్తోంది. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#
Tags