రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
80 వేల భక్తులు..700 అభిషేకాలు
Published on Mon, 08/10/2015 - 20:04
శ్రీశైలం(కర్నూలు): శ్రీశైల మహా క్షేత్రంలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కావడంతో 80వేలకు పైగా భక్తులు శ్రీ స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ఉంటారని అంచనా. కాగా, రద్దీ రీత్యా పూజా వేళల్లో మార్పు చేశారు.
ఉదయం 3.30 గంటలకు మంగళ వాయిద్యాలు, 4 గంటలకు సుప్రభాతం, 5 గంటలకు మహామంగళ హారతి, 5.30 గంటల నుంచి దర్శన, ఆర్జితసేవలను ప్రారంభించారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన భక్తులకు దూర దర్శనం ఏర్పాటు చేశారు. 700 పైగా అభిషేకాలు నిర్వహించారు.
#
Tags