వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కాలుష్యం తేడాను కళ్లారా చూడొచ్చు!
Published on Tue, 09/08/2015 - 13:22
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా కార్లు సృష్టిస్తున్న కాలుష్యం అంతాఇంతా కాదు. ఊహించలేనంత. రెండవ ప్రపంచ యుద్ధం 70వ వార్షికోత్సవం సందర్భంగా చైనా రాజధాని బీజింగ్లో రెండు వారాలపాటు రోడ్లపై కార్ల రాకపోకలను నిషేధించారు. దీంతో ఒక్కసారిగా ఏర్ క్వాలిటీ ఇండెక్స్ (అంతర్జాతీయ కాలుష్య ప్రమాణాల సూచిక)లో కాలుష్యం స్థాయి 500 నుంచి 17కు పడిపోయింది. నింగిలోని నీలాకాశం స్పష్టంగా కనువిందుగా కనిపించింది.
గత గురువారం నాడు పరేడ్ ముగిశాక బీజింగ్ అధికారులు కార్ల రాకపోకలపై నిషేధం ఎత్తివేశారు. ఆ తర్వాత 24 గంటల్లోగానే కాలుష్యం పెరిగిపోయి ఆకాశం కనిపించనంతగా వాతావరణం మారిపోయింది. ఎగువ, దిగువ ఫొటోల్లో ఆ తేడాను స్పష్టంగా చూడవచ్చు.
#
Tags