అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేటీఆర్ గన్ మన్, డ్రైవర్లకు ఏపీ సీఐడీ నోటీసులు
Published on Wed, 08/12/2015 - 20:10
ఓటుకు కోట్లు కేసులో నోటీసులు టెన్నిస్ కోర్టులో బంతిలా అటూ.. ఇటూ తిరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ కారు డ్రైవర్ కొండల్రెడ్డికి తెలంగాణ ఏసీబీ బుధవారం నాడు నోటీసులు ఇవ్వడంతో.. అదే రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు డ్రైవర్కు, గన్ మన్కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఓటుకు కోట్లు కేసులో నిందితుడు జెరూసలెం మత్తయ్యను బెదిరించినట్లు వీరిద్దరిపైనా కేసు నమోదు చేశారు. దీంతో గన్ మన్ జానకిరామ్, డ్రైవర్ సత్యనారాయణకు నోటీసులు జారీ చేశారు.
#
Tags