ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముగ్గురు టెర్రరిస్టులను కాల్చిచంపిన ఆర్మీ
Published on Sun, 07/17/2016 - 13:42
కొక్రాఝర్: ముగ్గురు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది. నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్(ఎన్డీఎఫ్బీ) కు చెందిన టెర్రరిస్టును హతం చేసింది. ఇండియన్ ఆర్మీకి ఎన్డీఎఫ్బీకి మధ్య ఆదివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదుల హతమయ్యారు. అస్పాంలోని కొక్రాఝర్ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో ఇరువర్గాలు ప్రత్యర్థులపై పలుమార్లు కాల్పులు జరుపుకున్నాయి. ప్రత్యర్థుల దాడులను చాకచక్యంగా తిప్పికొట్టిన భారత ఆర్మీ బృందాలు టెర్రరిస్టులను మట్టుపెట్టాయి. టెర్రరిస్టుల నుంచి నాలుగు పిస్టల్స్, హ్యాండ్ గ్రెనేడ్లు మరికొంత యుద్ధ సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నాయి.
#
Tags