మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
'వాజపేయికి భారతరత్న ఎలా ఇస్తారు'
Published on Mon, 05/04/2015 - 18:33
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానం చేయడంపై ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాజపేయికి భారతరత్న ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. మార్చి 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వాజపేయి నివాసానికి వెళ్లి భారతరత్న ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.
బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీకి పద్మ విభూషణ్ పురస్కారం ప్రదానం చేయడాన్ని అసదుద్దీన్ ప్రశ్నించారు. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయనీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం గమనార్హం.
#
Tags