అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
బీజేడీ ఎంపీ రామచంద్ర అరెస్ట్
Published on Tue, 11/04/2014 - 16:18
న్యూఢిల్లీ: ఒడిశా ఛిట్ ఫండ్ కేసులో బీజేడీ పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు రామచంద్ర హన్సడాహ్ ను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను సీబీఐ అదుపులోకి తీసుకుంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే హితేష్ కుమార్ బగర్టీ, బీజేడీ మాజీ ఎమ్మెల్యే సుబర్న నాయక్ అరెస్టయిన వారిలో ఉన్నారు. నవ దిగంత గ్రూపు నుంచి నిధులను అక్రమంగా మళ్లించినట్టు వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
పశ్చిమ బెంగాల్ లో శారదా ఛిట్ ఫండ్ కుంభకోణం కేసులో పలువురు రాజకీయ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
#
Tags