amp pages | Sakshi

మరో 20 ఏళ్లు మాదే అధికారం: అమిత్ షా

Published on Fri, 04/03/2015 - 15:13

బెంగళూరు: తమ పార్టీ దేశాన్ని మరో 20 ఏళ్లు పరిపాలిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బెంగళూరులో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. 'మన పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ మరో 10 నుంచి 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది' అని అమిత్ షా చెప్పినట్టు పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు, పది నెలల పాలనలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతల గురించి కూడా తన ప్రసంగంలో అమిత్ షా ప్రస్తావించారు. నూతన రాజకీయ సంస్కృతిని తీసుకొచ్చామని, విధాన వైఫల్యాలకు చరమగీతం పాడామని చెప్పుకొచ్చారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌