వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మరో 20 ఏళ్లు మాదే అధికారం: అమిత్ షా
Published on Fri, 04/03/2015 - 15:13
బెంగళూరు: తమ పార్టీ దేశాన్ని మరో 20 ఏళ్లు పరిపాలిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బెంగళూరులో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. 'మన పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ మరో 10 నుంచి 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది' అని అమిత్ షా చెప్పినట్టు పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.
ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు, పది నెలల పాలనలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతల గురించి కూడా తన ప్రసంగంలో అమిత్ షా ప్రస్తావించారు. నూతన రాజకీయ సంస్కృతిని తీసుకొచ్చామని, విధాన వైఫల్యాలకు చరమగీతం పాడామని చెప్పుకొచ్చారు.
#
Tags