ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
Published on Thu, 10/27/2016 - 14:18
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక అందించింది. ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అధికారులు చెప్పారు. ప్రభుత్వం సిబ్బంది, పెన్షనర్లకు చెల్లించే కరువు భత్యం పెంపుతో 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 58 లక్షల పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ఇది జూలై 1, 2016 నుంచి అమల్లోకి అవకాశంఉంని సమాచారం. అయితే దీనిపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి.
#
Tags