అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాజస్థాన్ లో రెండు జంతువులకు అధికారిక గుర్తింపు!
Published on Sat, 09/20/2014 - 17:55
జైపూర్: ఇక రాజస్థాన్ రాష్ట్రంలో రెండు జంతువులకు అధికారిక గుర్తింపు లభించనుంది. ఇప్పటికే ఆ రాష్ట్ర జంతువుగా కృష్ణజింక ఉండగా, ఒంటెను కూడా అదే జాబితాలో చేర్చారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్ర జంతువుగా ఒంటెకు గుర్తింపు లభించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒంటెలను మాంసం కోసం వధిస్తూ ఉండడం, అక్రమంగా పొరుగు రాష్ట్రాలకు తరలిస్తుండడంతో ఆ జాతి సంతతి క్రమేపీ తగ్గిపోతోంది. దీంతో వాటిని పరిరక్షణకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గత జూలై నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో థార్ అడవిల్లో కనిపించే ఒంటెలను క్రమేపీ వేరే ప్రాంతాలకు తరలిస్తుండటంతో ఆ జాతి మనుగడ ప్రశ్నార్ధకరంగా మారింది.
#
Tags