జగన్ పాటకు ఊగిపోయిన పిఠాపురం ప్రజలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
యూపీలో దారుణం
Published on Sun, 04/26/2015 - 05:58
మానవ మలం తినాలంటూ బలవంతం
ముజఫరానగర్: దళిత యువకుడిపై ముగ్గురు యువకులు దాడి చేసి.. మానవ మలం తినాలంటూ బలవంతం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. దీనిపై కొత్వాలి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. త్యాగి వర్గానికి చెందిన నిందితులు 24 ఏళ్ల గోవింద్ అనే దళిత యువకుడిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కొట్టారు. అంతే కాకుండా మలం తినాలంటూ బలవంతం చేశారు. అయితే గోవింద్పై ఒక దొంగతనం విషయంలో అనుమానం ఉందని, ఆ కారణంగా అతన్ని కేవలం ప్రశ్నించామని నిందితులు పేర్కొన్నారు. కాగా, నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసి.. ఇద్దర్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
#
Tags