కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రజాస్వామ్యమా ? లేక రౌడీ రాజ్యమా ?
Published on Wed, 08/19/2015 - 13:30
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున వైఖరిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్బాషా బుధవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉంది ప్రజాస్వామ్యమా ? లేక రౌడీ రాజ్యమా ? అని సర్కార్ను సూటిగా ప్రశ్నించారు.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా తమకు లేదా అని సర్కార్ను నిలదీశారు. తమ పార్టీ శ్రేణుల్ని అరెస్ట్ చేసినా ప్రజలు స్వచ్చంధంగా కడప, నగరిలో బంద్ పాటిస్తున్నారని చెప్పారు. తమ పార్టీ వారిపై అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని చాంద్బాషా స్పష్టం చేశారు.
#
Tags