వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కారును ఢీకొన్న లారీ; భార్యాభర్తలు మృతి
Published on Sun, 07/26/2015 - 09:10
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద సోమవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో
భార్యభర్తలు మృతిచెందగా, ఇద్దు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి.
ఎదురుగా వస్తున్న లారీ, వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన ఆ ఇద్దరి చిన్నారుల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
#
Tags