వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డెడ్బాడీ పక్కన కోటి రూపాయలు
Published on Sat, 08/20/2016 - 16:13
ఖరగ్పూర్: ముంబై నుంచి హౌరా వెళ్తున్న గీతాంజలి ఎక్స్ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ విషయం గమనించిన తోటి ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైలు పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్ స్టేషన్కు చేరుకోగానే పోలీసులు ప్రయాణికుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి సంబంధించిన లగేజిని పరిశీలించగా భారీ మొత్తంలో డబ్బు ఉన్నట్టు కనుగొన్నారు. ఓ బ్యాగ్లో కోటి రూపాయల నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
మృతుడు చత్తీస్గఢ్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రయాణికుడి మరణానికి కారణమేంటి? ఆయన ఒంటరిగా అంత డబ్బును తీసుకువెళ్లడానికి గల కారణాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
#
Tags