రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
''సెంట్రల్' బొండా ఉమా జాగీర్ కాదు'
Published on Sun, 09/04/2016 - 23:40
విజయవాడ(కృష్ణలంక) : వినాయకచవితి ఉత్సవాల్లో వాదాదం చోటుచేసుకోవడం, అధ్యాత్మిక కార్యక్రమాల్లో తలదూర్చి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఎకపక్షంగా వ్యవహరించి కోగంటి సత్యంను అరెస్ట్ చేయించడం తగదని బీజేపీ యువమోర్చా నగర అధ్యక్షుడు చిన్నపురెడ్డి రవీంద్రరెడ్డి పేర్కొన్నారు. కృష్ణలంకలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం బొండా ఉమా జాగీర్ కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేష్ మహోత్సవానికి గౌరవ అధ్యక్షుడిగా భాద్యలు నిర్వహిస్తున్న కోగంటి సత్యంపై అసత్య ఆరోపణలు చేసి ఆరెస్టు చేయించడం సరైన చర్యకాదన్నారు. అధికారాన్ని అడంపెట్టుకుని ఒక లైసెన్స్ ఉన్న రౌడీలా బొండా ఉమా వ్యవహరిస్తున్నరని విమర్శించారు. బొండా ఉమా ముందుగా తన కుమారులను అదుపులో పెట్టుకోవాలని, వారు మంచి బాటలో నడిచేవిదంగా చూడాలని హితవుపలికారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు కర్రి సాంబయ్య, రఘు, గుంజా బాబాలాల్ పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేష్ మహోత్సవానికి గౌరవ అధ్యక్షుడిగా భాద్యలు నిర్వహిస్తున్న కోగంటి సత్యంపై అసత్య ఆరోపణలు చేసి ఆరెస్టు చేయించడం సరైన చర్యకాదన్నారు. అధికారాన్ని అడంపెట్టుకుని ఒక లైసెన్స్ ఉన్న రౌడీలా బొండా ఉమా వ్యవహరిస్తున్నరని విమర్శించారు. బొండా ఉమా ముందుగా తన కుమారులను అదుపులో పెట్టుకోవాలని, వారు మంచి బాటలో నడిచేవిదంగా చూడాలని హితవుపలికారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు కర్రి సాంబయ్య, రఘు, గుంజా బాబాలాల్ పాల్గొన్నారు.
#
Tags