వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అక్టోబర్ 5 నుంచి మైసూరు దసరా ఉత్సవాలు
Published on Sun, 08/11/2013 - 03:41
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అక్టోబర్ 5 నుంచి 14 వరకు మైసూరు దసరా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. శనివారం విధాన సౌధలో తన అధ్యక్షతన జరిగిన మైసూరు దసరా ఉత్సవ సమితి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవాలకు అవసరమైన రూ.10 కోట్లను వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. ఇతర పనులకు మరో రూ.5 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
#
Tags