వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎంసెట్ కౌన్సెలింగ్ కేసు ఆగస్టు 4కి వాయిదా
Published on Mon, 07/21/2014 - 14:25
న్యూఢిల్లీ: ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహణ గడువును పొడిగించాలని వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. విద్యార్థులు నష్టపోకుండా తక్షణమే కౌన్సెలింగ్ జరపాలని ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 10 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏఐసీటీఈ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్ర విభజన జరిగి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నేపథ్యంలో యంత్రాంగం పూర్తిస్థాయిలో సమాయత్తంగా లేదని, ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహణ గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
#
Tags