రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మణిపూర్ లో బాంబు పేలుడు, 8 మంది మృతి, ఏడుగురికి గాయాలు
Published on Fri, 09/13/2013 - 21:22
మణిపూర్ లో శక్తివంతమైన బాంబు పేలుడు దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. మణిపూర్ లోని దక్షిణ జిల్లా ఇంఫాల్ లోని నాగంపాల్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా మణిపూరేతరులేనని సమాచారం. మణిపూర్ లో ఇతర ప్రాంతాలకు చెందిన కూలీల క్యాంపు వద్ద జరిగిన పేలుడు వెనుక మిలిటెంట్ల హస్తం ఉందని భావిస్తున్నారు. ఓ షాపు లో బాంబు అమర్చినట్టు పోలీసులు ప్రాథమికంగా అందించిన సమాచారం. ఈ ఘటనలో గాయపడిన వారంతా మణిపూర్ కు వలస వచ్చిన వారేనని తెలుస్తోంది. బాంబు పేలుడు తీవ్రత కిలోమీటర్ వరకు వ్యాపించిందని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. ఈ పేలుడికి ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతను ఏ తీవ్రవాద సంస్థ కూడా బాధ్యతను స్వీకరించలేదు.
#
Tags